రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వరి పిలకలు వేసే దశలో ఉన్న పైరులో ఎకరాకు 35 కిలోల యురియాను పై పాటుగా పొలంలో చల్లుకోవాలి. ఆఖరి దమ్ములో పొటాష్ ఎరువు వేయని రైతులు ఈ దశలో తప్పనిసరిగా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును యూరియాతో కలిపి వేసుకోవాలి.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.