రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రత్తిలో బూడిద తెగులు శిలీంద్ర బీజాలు ఆకులు అడుగుభాగాన చేరి ఆకు పైభాగాన కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి పండుబారి రాలిపోవడానికి కారణం అవుతాయి.నివారణకు నీటిలో కరిగే గంధకం 3గ్రా లేదా 1గ్రాము కార్బ౦డిజిమ్ లేదా అజాక్సీస్ట్రోబిన్ మరియు డైఫెన్ కొనజోల్ 1 మీ.లీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.