రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుతం మొక్క జొన్న విత్తుకునే రైతులు ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది. తొలి దశలో ఆశించే పురుగులను నివారిచడానికి సయంట్రానిప్రోల్ మరియు థయోమిథాక్సమ్ ల మిశ్రమం 4 మిల్ మందును కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.