రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా పశువులకు నిర్జలీకరణ (డీహైడ్రేషన్) కలగకుండా తగినంత నీటిని అందించాలి. పశువులను నీడగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే కట్టి ఉంచాలి. ప్రొద్దున్న లేదా సాయంత్రం సమయాల్లో మాత్రమే మాగాణుల్లో మేతకు వదలాలి. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||